ప్రపంచవ్యాప్తంగా 37లక్షలకు చేరువలో కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా బుధవారం సాయంత్రం వరకు 36,88,635 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జాన్స్ హాప్కిన్స్ కరోనా వైరస్ ట్రాకర్ ప్రకారం అగ్రరాజ్యం అమెరికాలో బాధితుల సంఖ్య 1,205,138కు పెరిగింది. అమెరికాలో కరోనా వల్ల 71,079 మంది చనిపోయారు. యూరప్‌లో అత్యధిక కరోనా మరణాలు నమోదైన దేశంగా బ్రిటన్‌ నిలిచింది. స్…
రాష్ట్రాలకు ఆర్బీఐ వెసులుబాటు
కరోనా సంక్షోభం కారణంగా కుంగిపోతున్న ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు మరిన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.  దేశం నుంచి ఆగిపోయిన ఎగుమతులు మళ్లీ ప్రారంభం కావటానికి   మరింత సమయం పడుతుందని అందుకు తగినట్లుగా సిద్ధం కావాలని కేంద్రం, రాష్ట్రాలకు సూచించింది. ఎగుమతులు, దిగుమతుల రియల…
స్వ‌ర్ణం సాధించే వ‌ర‌కు విశ్ర‌మించ‌ను
ఆరుసార్లు ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్ మేరీకోమ్.. ఒలింపిక్స్‌లో స్వ‌ర్ణం సాధించే వ‌ర‌కు విశ్ర‌మించ‌న‌ని పేర్కొంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా టోక్యో ఒలింపిక్స్ ఏడాది వాయిదా ప‌డ్డ నేప‌థ్యంలో.. ఈ సమ‌యాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటాన‌ని తెలిపింది. 2012 లండ‌న్ ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన మేరీకోమ్‌.. గ‌…
ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల
నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్‌ విడుదల కానుంది. మార్చి 19వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. 20వ తేదీ రోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 …
పట్ణణప్రగతితో మున్సిపాలిటీల అభివృద్ధి
పట్టణ ప్రగతి’ కార్యక్రమం ద్వారా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అభివృద్ధ్ది అయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖల మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణప్రగతి కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో  దాదాపు రూ. 80లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
ఐటీ హబ్‌గా ఓరుగల్లు
రాజధాని హైదరాబాద్‌ తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఓరుగల్లులో ఐటీ రంగాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కృషి చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ పరిశ్రమలు ఒక్కొక్కటిగా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. ఆదివారం మడికొండలోన…